ఎరుకమాంబకు జలాభిషేకం

ABN , First Publish Date - 2022-08-11T06:46:11+05:30 IST

: దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకమాంబ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా జరిగింది.

ఎరుకమాంబకు జలాభిషేకం

దొండపర్తి, ఆగస్టు 10 : దొండపర్తి పురవీఽధులలో వెలసిన ఎరుకమాంబ అమ్మవారి ఆలయంలో బుధవారం  అమ్మవారికి పసుపునీళ్లతో అభిషేకం ఘనంగా జరిగింది.  ప్రతిబుధవారం అమ్మవారికి భక్తులు జలాభిషేకం చేసుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.   పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి, అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రధాన అర్చకులు గంధం శ్రీనివాస్‌ స్వయంగా పర్యవేక్షించి భక్తులందరికీ దర్శనభాగ్యం కల్పించారు. 

Updated Date - 2022-08-11T06:46:11+05:30 IST