జైల్‌ శాఖ డీజీ ప్రత్యేక ప్రార్ధనలు

ABN , First Publish Date - 2022-08-10T04:32:35+05:30 IST

రాష్ట్ర జైల్‌ శాఖ డీజీ మహ్మద్‌ హసన్‌ రజా మంగళవారం ఏ ఎస్‌ పేటలోని ఖజానాయబ్‌ రసూల్‌ దర్గాను దర్శించుకున్నారు.

జైల్‌ శాఖ డీజీ ప్రత్యేక ప్రార్ధనలు

ఏ ఎస్‌ పేట,ఆగస్టు 9:రాష్ట్ర జైల్‌ శాఖ డీజీ మహ్మద్‌ హసన్‌ రజా మంగళవారం ఏ ఎస్‌ పేటలోని ఖజానాయబ్‌ రసూల్‌ దర్గాను దర్శించుకున్నారు. ఆయన దర్గాలోని స్వామి, అమ్మవార్ల సమాధులపై పూలు, గలేఫాలు కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో  సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐలు సుబహని, శివశంకరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:32:35+05:30 IST