ఖూనీకోరు ప్రభుత్వానికి చరమగీతం పాడదాం
ABN , First Publish Date - 2022-05-23T06:31:38+05:30 IST
వైసీపీ ప్రభుత్వంలో దళితు లకు, స్త్రీలకు, సామాన్యులకు రక్షణ కరువైందని నియోజ కవర్గ టీడీపీ ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.
రామచంద్రపురం, మే 22: వైసీపీ ప్రభుత్వంలో దళితు లకు, స్త్రీలకు, సామాన్యులకు రక్షణ కరువైందని నియోజ కవర్గ టీడీపీ ఇన్చార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. కార్ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ ఉదయ్భాస్కర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఖూనీకోరు ప్రభుత్వానికి చర మగీతం పాడదామన్నారు. స్థానిక మెయిన్రోడ్లో ఉన్న అం బేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం రామచంద్రపురం నియో జకవర్గ నాయకులు, కార్యకర్తలతో నిరసన తెలిపారు. కార్యక్ర మంలో కడియాల రాఘవన్, ఫణికుమార్, మేడిశెట్టి రవి కుమార్, కొసనా శ్రీను, సలాది సాయిబాబు, వంజరపు రాజే శ్వరి రామకృష్ణ, చుండ్రు వీర్రాజు చౌదరి, కోట తాతబ్బాయి, శంషాద్ భేగం, అక్కల రిష్వంత్ రాయ్ పాల్గొన్నారు.