అట్రాసిటీ కేసుపై దర్యాప్తు
ABN , First Publish Date - 2021-06-13T05:12:17+05:30 IST
అట్రాసిటీ కేసుపై దర్యాప్తు
భోగాపురం : రెడ్డికంచేరులో అ ట్రాసిటీ కేసును ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ ఆర్.శ్రీనివా సరావు శనివారం దర్యాప్తు చేశారు. విధులకు సంబం ధించిన సమాచారం చెప్పడంలేదని కులంపేరుతో దూషించి, దుర్బాషలాడారని సర్పంచ్ బైరెడ్డి రమణపై వలంటీర్ బోనెల అరుణ గురువారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వలంటీర్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. డీఎస్పీ వెంట ఎస్ఐ యు.మహేష్, ట్రైనీ ఎస్ఐ ఎన్.పద్మావతి ఉన్నారు.