ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 234 మంది గైర్హాజర్‌

ABN , First Publish Date - 2021-04-13T05:13:08+05:30 IST

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 234 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయ్యారని ఆర్‌ఐవో సాలాబాయి సోమవారం తెలిపారు.

ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 234 మంది గైర్హాజర్‌

కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 12: ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం సైన్స్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలకు 234 మంది విద్యార్థులు గైర్హాజర్‌ అయ్యారని ఆర్‌ఐవో సాలాబాయి సోమవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,886 మంది విద్యార్థులు ఉండగా 5,652 మంది మాత్రమే హాజరయ్యారని ఆమె తెలిపారు.

Updated Date - 2021-04-13T05:13:08+05:30 IST