లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-19T09:20:39+05:30 IST

వర్షా ల కారణంగా భారీగా ప్రవహిస్తున్న వరదతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సామ ప్రకాశ్‌ రెడ్డి అన్నా రు

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

కందుకూరు: వర్షా ల కారణంగా భారీగా ప్రవహిస్తున్న వరదతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహేశ్వరం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సామ ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. శనివారం రాత్రి కు రిసిన వర్షానికి కొత్తగూ డ పంచాయతీ పరిధిలోని సీతారామశాస్ర్తి కా లనీలో నీరు ఇండ్లలోకి చేరింది. నాయకులతో కలిసి స్థానికులను ఆయన పరామర్శించా రు. వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి సంబందిత అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.

Updated Date - 2020-10-19T09:20:39+05:30 IST