అసంపూర్తి నిర్మాణాలను పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-01-21T03:01:29+05:30 IST

అసంపూర్తిగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలను త్వరిగతిన

అసంపూర్తి నిర్మాణాలను పూర్తిచేయాలి
మాట్లాడుతున్న డీఎల్‌డీవో సుబ్రహ్మణ్యం

గూడూరు(రూరల్‌), జనవరి 20: అసంపూర్తిగా ఉన్న రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ భవనాలను త్వరిగతిన పూర్తిచేయాలని డీఎల్‌డీవో సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో డీఈలు, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణాలలో నాణ్యత లోపించకుండా త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు కాంతారావు, కృష్ణబాబు, రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T03:01:29+05:30 IST