మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ

ABN , First Publish Date - 2022-08-08T05:30:00+05:30 IST

మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ

మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ
మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సర్పంచ్‌

కీసర, ఆగస్టు 8: కీసరగుట్టలోని గురుకుల పాఠశాలలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని విగ్రహాన్ని ఆవిష్కరించినట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కీసర సర్పంచ్‌ నాయకపు మాధురి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-08T05:30:00+05:30 IST