కాలువ మట్టితో ఇళ్ల స్థలాల పూడిక

ABN , First Publish Date - 2021-03-08T04:53:14+05:30 IST

విస్సాకోడేరు గ్రామ పరిధిలోనున్న భీమవరం పట్టణానికి చెందిన ఇళ్ల స్థలాల పూడిక ఎట్టకేలకు చేపట్టారు.

కాలువ మట్టితో ఇళ్ల స్థలాల పూడిక
కొండేపూడిలో ట్రాక్టర్లపై తరలిస్తున్న కాలువ మట్టి

పాలకోడేరు, మార్చి7: విస్సాకోడేరు గ్రామ పరిధిలోనున్న భీమవరం పట్టణానికి చెందిన ఇళ్ల స్థలాల పూడిక ఎట్టకేలకు చేపట్టారు. గత ఏడాదిలో తవ్విన కాలువల మట్టినే పూడిక పనులకు అధికారులు ఉపయోగిస్తున్నారు. ఇళ్ల స్థలాల కోసం సుమారు వంద ఎకరాలకు పైగా అధికారులు సిద్ధం చేశారు. మట్టి అందుబాటులో లేకపోవడంతో స్థలాల పూడిక ఆలస్యమైంది. ఉన్నతాధికారులు స్థల పూడికను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించడంతో పనులు చేపట్టారు. దీనిలో భాగంగానే కొండేపూడిలో జీ ఎన్‌ వీ కెనాల్‌నుంచి తవ్విన మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు.

Updated Date - 2021-03-08T04:53:14+05:30 IST