హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్, మరో ముగ్గురికి కరోనా

ABN , First Publish Date - 2020-08-08T02:23:01+05:30 IST

హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్, మరో ముగ్గురికి కరోనా

హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్, మరో ముగ్గురికి కరోనా

న్యూఢిల్లీ: హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్, మరో ముగ్గురు ఆటగాళ్లకు కోవిడ్-19 పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. మన్‌ప్రీత్‌తో పాటు, డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, డ్రాగ్-ఫ్లికర్ వరుణ్ కుమార్ కూడా ఘోరమైన వైరస్‌కు గురైయ్యారు.

                    

Updated Date - 2020-08-08T02:23:01+05:30 IST