నేడు గుంటూరు టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడు సమావేశం
ABN , First Publish Date - 2021-02-25T15:52:18+05:30 IST
డు గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశంకానున్నారు.
గుంటూరు: నేడు గుంటూరు జిల్లా టీడీపీ నేతలతో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సమావేశంకానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై జిల్లా నేతలతో సమీక్ష జరుపునున్నారు. గుంటూరు కార్పోరేషన్తో పాటు మిగిలిన మున్సిపాలిటీల అభ్యర్థులు ఎంపికపై చర్చించనున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాలపై ప్రధానంగా చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులను ఖరారు, ఎన్నికల ప్రచారంపై నేతలతో అచ్చెన్న దిశా నిర్దేశం చేయనున్నారు.