ఘనంగా ప్రధాని జన్మదిన వేడుకలు
ABN , First Publish Date - 2021-09-18T06:37:46+05:30 IST
ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు శుక్రవారం గోదావరిఖనిలో ఘ నంగా నిర్వహించారు.
కళ్యాణ్నగర్, సెప్టెంబరు 17: ప్రధాని నరేంద్రమోదీ జన్మదిన వేడుకలు శుక్రవారం గోదావరిఖనిలో ఘ నంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ వెం కటేషం ఆధ్వర్యంలో గోదావరిఖని చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే కాసిపేట లింగయ్య, బీజేపీ నాయకులు పీ మల్లికార్జున్ ముఖ్య అతిథి గా హాజరై కేక్కట్ చేశారు. జక్కుల నరహరి,రామన్న, పెద్దపల్లి రవీంద ర్, మూకిరి రాజు, రాచకొండ కోటేశ్వ ర్లు, మల్లేష్యాదవ్, మల్లేష్, నవీన్, రమేష్, మల్లికార్జున్గౌడ్ పాల్గొన్నారు. శివాజీనగర్లోని బీజేపీ ఉప కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి మాజీ ఎమ్మె ల్యే సోమారపు సత్యనారాయణ హాజరై కేక్కట్ చేశా రు. బీజేపీ నగర అధ్యక్షులు పిడుగు కృష్ణ, సోమార పు లావణ్య, మాతంగి రేణుక, సోమారపు అరుణ్కుమార్, మంచికట్ల బిక్షపతి, గాండ్ల ధర్మపురి, రాజేష్యాదవ్, మిట్టపల్లి సతీష్ పాల్గొన్నారు.