గ్యాస్ లీకేజీ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత

ABN , First Publish Date - 2022-06-04T02:21:57+05:30 IST

Amaravathi: అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో పదేపదే గ్యాస్ లీకేజీ

గ్యాస్ లీకేజీ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత

Amaravathi: అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనకు ప్రభుత్వానిదే బాధ్యత అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో పదేపదే గ్యాస్ లీకేజీ ఘటనలు జరగటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం, నష్ట పరిహారం అందించాలని, ఈ దుర్ఘటనకు కారకులైన బాధ్యులు, ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

Updated Date - 2022-06-04T02:21:57+05:30 IST