క్రీడలతో స్నేహభావం పెంపొందుతుంది
ABN , First Publish Date - 2022-01-22T05:48:54+05:30 IST
క్రీడలతో స్నేహభావం పెంపొందుతుం దని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు
మెట్పల్లి రూరల్, జనవరి 21 : క్రీడలతో స్నేహభావం పెంపొందుతుం దని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అన్నారు. శుక్రవారం మండలం లోని వెల్లుల్ల గ్రామశివారులో వీఆర్ఎం గార్డెన్లో రిపబ్లిక్ డేను పురస్కరిం చుకొని స్వర్ణకార కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో క్రికెట్, కబడ్డీ, క్యా రంపోటీల ఫైనల్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి, స్వర్ణకార సంఘ సభ్యులు శ్రీరామోజీ ప్రవీణ్, లక్ష్మణ్, మురళి, రాజేందర్, సతీష్, నాగరాజు, అశోక్, పాల్గొన్నారు.