డి.శ్రీనివాస్‌తో ఈటల భేటీ

ABN , First Publish Date - 2021-05-12T15:42:08+05:30 IST

రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటి అయ్యారు.

డి.శ్రీనివాస్‌తో ఈటల భేటీ

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్‌తో మాజీ మంత్రి ఈటల రాజేందర్  భేటీ అయ్యారు. గంటన్నరకు పైగా డీఎస్‌తో ఈటల చర్చలు జరిపారు. భవిష్యత్  రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కోవిడ్ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని చెప్పిన ఈటల తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని నేతలను కలిసి కోరుతున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-05-12T15:42:08+05:30 IST