బృందావనానికి పుష్పాలంకరణ

ABN , First Publish Date - 2022-01-28T06:00:00+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పుష్పాలంకరణ చేశారు.

బృందావనానికి పుష్పాలంకరణ

మంత్రాలయం, జనవరి 27: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పుష్పాలంకరణ చేశారు. రాఘవేంద్ర స్వామి సజీవ సమాది పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకుని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, బెంగుళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలతో చూడముచ్చటగా అలంకరణ చేశారు.

Updated Date - 2022-01-28T06:00:00+05:30 IST