బృందావనానికి పుష్పాలంకరణ
ABN , First Publish Date - 2022-01-28T06:00:00+05:30 IST
మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పుష్పాలంకరణ చేశారు.
మంత్రాలయం, జనవరి 27: మంత్రాలయం రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి విశేష పుష్పాలంకరణ చేశారు. రాఘవేంద్ర స్వామి సజీవ సమాది పొందిన గురువారం శుభదినాన్ని పురస్కరించుకుని పీఠాధిపతి సుభుదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి, బెంగుళూరు నుంచి తెచ్చిన ప్రత్యేక పుష్పాలతో చూడముచ్చటగా అలంకరణ చేశారు.