సియోల్కు వరద
ABN , First Publish Date - 2022-08-10T06:19:01+05:30 IST
దక్షిణ కొరియా రాజధాని సియోల్కు వరద పోటెత్తింది. సోమవారం రికార్డుస్థాయిలో వర్షం కురవగా.. 8 మంది చనిపోయారు.
దక్షిణ కొరియా రాజధాని సియోల్కు వరద పోటెత్తింది. సోమవారం రికార్డుస్థాయిలో వర్షం కురవగా.. 8 మంది చనిపోయారు. ఇళ్లు, రోడ్లు, సబ్వేలను వరద నీరు ముంచెత్తింది. 422 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.