ఐదు కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-20T05:09:44+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంగళవారం 7768 మందికి కరో నా పరీక్షలు నిర్వహించగా ఐదుగు రికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఐదు కరోనా కేసులు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 19: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మంగళవారం 7768 మందికి కరో నా పరీక్షలు నిర్వహించగా ఐదుగు రికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో 2203 పరీక్షలు, నారాయణపేట జిల్లాలో 163 పరీక్షలు, వనపర్తి జిల్లాలో 2495 పరీక్షలు నిర్వహించగా ఎలాంటి కేసులు నమోదు కాలేదు. నాగర్‌కర్నూలు జిల్లాలో 2225 పరీ క్షలకు నాలుగు కేసులు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 682 పరీక్షలకు ఒక్క కేసు నమోదైంది. 

Updated Date - 2021-10-20T05:09:44+05:30 IST