కోడిపందేలు ఆడుతున్న ఐదుగురు అరెస్టు

ABN , First Publish Date - 2022-01-17T04:37:36+05:30 IST

రాజంపేట మండలం మన్నూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో కోడిపందేలు ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆదివారం ఎస్‌ఐ భక్తవతల్సం తెలిపారు.

కోడిపందేలు ఆడుతున్న ఐదుగురు అరెస్టు

రాజంపేట, జనవరి 16: రాజంపేట మండలం మన్నూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో కోడిపందేలు ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఆదివారం ఎస్‌ఐ భక్తవతల్సం తెలిపారు. పట్టుబడ్డ నిందితుల నుంచి నాలుగు పందెం కోళ్లు పట్టుకోవడమే కాక రూ. 4600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

చిట్వేలిలో నలుగురు

చిట్వేలి, జనవరి16: మండల పరిధి చింతలచెలిక అరుంధతీవాడ సమీపంలో కోడిపం దెం ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాలుగు కో ళ్లు, రూ. 530 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్‌.రామచంద్ర, బి.హరిప్రసాద్‌, బి.సుబ్బరాయుడు, అశోక్‌కుమార్‌గా గుర్తించామని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 


Updated Date - 2022-01-17T04:37:36+05:30 IST