ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పైకప్పునకు నిప్పు

ABN , First Publish Date - 2021-04-12T05:30:00+05:30 IST

రూ.5 కోట్లతో ఐదు గ్రామాలకు తాగునీరు అందించేందుకు నూతనంగా నిర్మించిన బెల్డోణ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పైపుకు నిప్పటించడంపై వైసీపీ కన్వీనర్‌ గుమ్మనూరు నారాయణ, వైసీపీ మాజీ కన్వీనర్‌ ఓబులేష్‌, కో కన్వీనర్‌ హనుమన్న ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పైకప్పునకు నిప్పు

చిప్పగిరి, ఏప్రిల్‌ 12: రూ.5 కోట్లతో ఐదు గ్రామాలకు తాగునీరు అందించేందుకు నూతనంగా నిర్మించిన బెల్డోణ ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ పైపుకు నిప్పటించడంపై వైసీపీ కన్వీనర్‌ గుమ్మనూరు నారాయణ,  వైసీపీ  మాజీ కన్వీనర్‌ ఓబులేష్‌, కో కన్వీనర్‌ హనుమన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని బెల్డోణ గ్రామం వద్ద నిర్మించిన ఎస్‌ఎస్‌ ట్యాంక్‌ను వారు పరిశీలించారు. సర్పంచ్‌లు ప్రేమ్‌కుమార్‌, భీమన్న, గోవిందరాజులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-12T05:30:00+05:30 IST