మాస్కులు లేని వారికి జరిమానా
ABN , First Publish Date - 2021-04-17T05:02:53+05:30 IST
జిల్లాలో మాస్కులు లేకుండా తిరుగు తున్న 892 మందిపై కేసులు నమోదు చేసి రూ.1,77,590 జరిమానా విఽధించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.
కడప(క్రైం), ఏప్రిల్ 16: జిల్లాలో మాస్కులు లేకుండా తిరుగు తున్న 892 మందిపై కేసులు నమోదు చేసి రూ.1,77,590 జరిమానా విధించినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ఈ కేసులు నమోదు చేశామన్నారు.