బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2022-05-29T22:55:02+05:30 IST
నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుత్ షాక్తో మృతి చెందిన రాజబోయిన యాదయ్య, పొగాకు మోహనయ్య కుటుంబాలను టీఆరెస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్
నల్లగొండ: నాంపల్లి మండలం కేతేపల్లిలో విద్యుత్ షాక్తో మృతి చెందిన రాజబోయిన యాదయ్య, పొగాకు మోహనయ్య కుటుంబాలను టీఆరెస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష 10వేల చొప్పున రూ.2 లక్షల 20 వేలను ఆర్థిక సాయం చేశారు. వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.