ప్రజా సమస్యలపై పోరాటం

ABN , First Publish Date - 2022-06-22T05:15:19+05:30 IST

ప్రజ లు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై తమ పార్టీ ఒంటరి పోరాటం చేస్తుం దని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు తెలిపారు.

ప్రజా సమస్యలపై పోరాటం
మాట్లాడుతున్న రాజు


  జనసేన నియోజకవర్గ సమన్వయకర్త రాజు

ఇచ్ఛాపురం: ప్రజ లు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపై తమ పార్టీ  ఒంటరి పోరాటం చేస్తుం దని  జనసేన నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు తెలిపారు.  మంగళవారం ఇచ్ఛాపురంలో ఆయన విలేకరులతో మా ట్లాడుతూ తమ పార్టీ  పిలుపు మేరకు వ్యాపార సంఘాలు, బ్యాంకులు స్వచ్ఛందంగా మూ సివేసి బంద్‌ను విజయవంతం చేయడంతో అభినందించారు. ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తిప్పన దుర్యోదనరెడ్డి, భాస్కర్‌, సోమేష్‌ పాల్గొన్నారు. 

 



  


Updated Date - 2022-06-22T05:15:19+05:30 IST