టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

ABN , First Publish Date - 2021-04-17T05:32:17+05:30 IST

ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదో తరగతి పరీక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని డీఈవో నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకూ ఫీజు చెల్లించొచ్చని చెప్పారు.

టెన్త్‌ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు పెంపు

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16:  ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదో తరగతి పరీక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం గడువు పెంచిందని డీఈవో నాగమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకూ ఫీజు చెల్లించొచ్చని చెప్పారు.  ఈనెల 25లోగా రూ.50 , 30 వరకూ రూ.200 , వచ్చే నెల 6వ తేదీలోగా రూ.500 అపరాధరుసుంతో ఫీజు చెల్లించుకోవచ్చుని స్పష్టం చేశారు. 

 

Updated Date - 2021-04-17T05:32:17+05:30 IST