యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-09-29T17:16:01+05:30 IST
చింతూరులో రూ. 5 కోట్లతో తలపెట్టిన యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ గడువు పొడిగిస్తూ..
కాకినాడ: చింతూరులో రూ. 5 కోట్లతో తలపెట్టిన యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతూరులో యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూ రు చేసింది. కానీ స్థల సేకరణలో అవాంతరాలు ఎదురుకావడంతో పను లు మొదలు కాలేదు. దీంతో నిర్మాణ గడువును 2021 అక్టోబరు 21 వరకు పొడిగిస్తూ సాంఘిక సంక్షేమశాఖ జీవో నంబరు 372 జారీ చేసింది.