ఈవీఎంల పరిశీలన

ABN , First Publish Date - 2020-07-11T09:03:14+05:30 IST

రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌

ఈవీఎంల పరిశీలన

రాజేంద్రనగర్‌, జూలై 10 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని గోదాముల్లో భద్రపరిచిన ఈవీఎంలను శుక్రవారం రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ పరిశీలించారు. ప్రతి మూడు నెలలకోసారి గోదాములను తెరిచి, రాజకీయ పార్టీల సమక్షంలో వాటిని పరిశీలిస్తారు. అందులో భాగంగా కలెక్టర్‌తో పాటు డీఆర్‌వో హరిప్రియ, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌గౌడ్‌, వివిధ పార్టీల నాయకులు వై.శ్రీధర్‌, ఎన్‌.మల్లారెడ్డి, రహ్మత్‌బేగ్‌ ఈవీఎంల సీళ్లను పరిశీలించారు. అని సవ్యంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.  

Updated Date - 2020-07-11T09:03:14+05:30 IST