మాజీ ఎమ్మెల్యే పోతులకు మాతృవియోగం
ABN , First Publish Date - 2021-01-24T05:41:44+05:30 IST
జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత పోతుల చంచయ్య సతీమణి, కందుకూరు మాజీ శాసన సభ్యులు పోతుల రామారా వు తల్లి పోతుల పేరమ్మ (87) మృతి చెందారు.
ఒంగోలు, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దివంగత పోతుల చంచయ్య సతీమణి, కందుకూరు మాజీ శాసన సభ్యులు పోతుల రామారా వు తల్లి పోతుల పేరమ్మ (87) మృతి చెందారు. టంగుటూరులోని వారి స్వగృ హంలో శనివారం రాత్రి 8గంటల సమ యంలో చనిపోయారు. గత కొంతకాలం గా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నా రు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత స్వగ్రామం టంగుటూరులో అం త్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు.