మాజీమంత్రి వెల్లంపల్లి అనుచరుల దౌర్జన్యం
ABN , First Publish Date - 2022-05-30T00:06:41+05:30 IST
విజయవాడ: బెజవాడలో మాజీమంత్రి వెల్లంపల్లి అనుచరులు ఏలూరు రోడ్డులోని ఓ బిల్డింగ్ను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బిల్డింగ్పై కోర్టులో విచారణ
విజయవాడ: బెజవాడలో మాజీమంత్రి వెల్లంపల్లి అనుచరులు ఏలూరు రోడ్డులోని ఓ బిల్డింగ్ను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. బిల్డింగ్పై కోర్టులో విచారణ జరుతుండగా.. వెల్లంపల్లి అనుచరుల దౌర్జ్యనానికి పాల్పడుతున్నారని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారని బాధితులు వాపోతున్నారు. వెల్లంపల్లి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతున్నారు.