వలస వాసులకు నిత్యావసరాలు

ABN , First Publish Date - 2020-03-31T10:25:43+05:30 IST

ఇతర రాష్ట్రాల నుంచి మండలానికి వలస వచ్చిన వారికి సోమవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తహ

వలస వాసులకు నిత్యావసరాలు

పాతపట్నం, మార్చి 30: ఇతర రాష్ట్రాల నుంచి మండలానికి వలస వచ్చిన వారికి సోమవారం నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినట్లు తహ సీల్దార్‌ ఎం.కాళీప్రసాద్‌ తెలిపారు. రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల నుంచి వచ్చి రోడ్డు పక్కన నివాసాలు ఏర్పాటు చేసుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటు న్న వారు లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని నిత్యావసరాలను అందజేసినట్లు చెప్పారు.

Updated Date - 2020-03-31T10:25:43+05:30 IST