ఉద్యోగుల సమస్యలపై దశలవారీ పోరాటానికి సిద్ధం
ABN , First Publish Date - 2021-12-04T05:48:29+05:30 IST
పీఆర్సీ ప్రకటించాలని, పెం డింగులో వున్న డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ రద్దు చేయడంతో పాటు ఉద్యోగులకు పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఏపీ జేఏసీ కార్యవర్గం డిమాండ్ చేసింది.
ఏపీ ఎన్జీవో జిల్లా కార్యవర్గ సమావేశంలో తీర్మానం