పర్యావరణ రక్షణకు కృషిచేయాలి

ABN , First Publish Date - 2022-06-27T04:40:01+05:30 IST

పర్యావణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని

పర్యావరణ రక్షణకు కృషిచేయాలి
మొక్క నాటుతున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ

మొయినాబాద్‌, జూన్‌ 26: పర్యావణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తోలుకట్ట రెవెన్యూలోని స్వామి రామానంద మెమోరియల్‌ ట్రస్టు ఆవరణలో ఆదివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు. 



Updated Date - 2022-06-27T04:40:01+05:30 IST