పర్యావరణ రక్షణకు కృషిచేయాలి
ABN , First Publish Date - 2022-06-27T04:40:01+05:30 IST
పర్యావణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని
మొయినాబాద్, జూన్ 26: పర్యావణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. తోలుకట్ట రెవెన్యూలోని స్వామి రామానంద మెమోరియల్ ట్రస్టు ఆవరణలో ఆదివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ సురభి వాణీదేవితో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.