తిరుమలలో ‘ద్వాదశి’ చక్రస్నానం
ABN , First Publish Date - 2022-01-15T07:19:49+05:30 IST
తిరుమల శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వార్కు అర్చకులు చక్రస్నానం నిర్వహించారు.
తిరుమల, ఆంధ్రజ్యోతి: వైకుంఠ ద్వాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమలలో శ్రీవారి పుష్కరిణిలో సుదర్శన చక్రత్తాళ్వార్కు అర్చకులు చక్రస్నానం నిర్వహించారు. భూవరాహస్వామి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టారు.