ఏపీకార్ల్ సీఈఓగా డాక్టర్ వై రమణారెడ్డి
ABN , First Publish Date - 2021-04-22T05:15:54+05:30 IST
పులివెందుల ఆంధ్రప్రదేశ సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ రీసెర్చ్ ఆన లైవ్స్టాక్ (ఏపీకార్ల్) రెగ్యులర్ సీఈఓగా ప్రొఫెసర్ వై రమణారెడ్డి నియామకమ య్యారు.
పులివెందుల, ఏప్రిల్ 21: పులివెందుల ఆంధ్రప్రదేశ సెంటర్ ఫర్ అడ్వాన్సడ్ రీసెర్చ్ ఆన లైవ్స్టాక్ (ఏపీకార్ల్) రెగ్యులర్ సీఈఓగా ప్రొఫెసర్ వై రమణారెడ్డి నియామకమ య్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొం డయ్య ఉత్తర్వులు జారీ చేశారు.
లైవ్లీహుడ్స్లో ఎనఐఆర్డీసీలో హెడ్, సెంటర్ ఫర్ లైవ్లీహుడ్స్లో డిప్యుటేషనలో ఉన్న ప్రొఫెసర్ రమణారెడ్డి ఏపీకార్ల్ రెగ్యులర్ సీఈఓ గా నియమితులయ్యారు. ఈయన త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.