దోబీఘాట్‌ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-03T06:03:37+05:30 IST

దోబీఘాట్‌ పనులు ప్రారంభం

దోబీఘాట్‌ పనులు ప్రారంభం
శంకుస్థాపన చేస్తున్న జడ్పీటీసీ

షాబాద్‌, జూలై 2: చందన్‌వెళ్లిలో రూ.5లక్షల జిల్లా పరిషత్‌ నిధులతో చేపట్టిన దోబీఘట్‌ పనులకు జడ్పీటీసీ పట్నం అవినా్‌షరెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. సర్పంచ్‌ కొలన్‌ ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ వెంకట్‌, నాయకులు నక్క శ్రీనివా్‌సగౌడ్‌, కృష్ణ ఉన్నారు. 

Updated Date - 2022-07-03T06:03:37+05:30 IST