కొవిడ్‌ పరీక్షలు చేయండి

ABN , First Publish Date - 2020-06-02T10:25:10+05:30 IST

ఒడిశా నుంచి వస్తున్న ప్రతివాహనాన్ని పరిశీలించి కొవిడ్‌ పరీక్షలు చేయాలని జేసీ కె.శ్రీనివాసులు తెలిపారు.

కొవిడ్‌ పరీక్షలు చేయండి

ఇచ్ఛాపురం: ఒడిశా నుంచి వస్తున్న ప్రతివాహనాన్ని పరిశీలించి  కొవిడ్‌ పరీక్షలు చేయాలని జేసీ  కె.శ్రీనివాసులు తెలిపారు. సోమవారం పురుషోత్తపురం చెక్‌పోస్టు వద్ద కొవిడ్‌ పరీక్ష కేంద్రాని  పరిశీలించారు.కార్యక్రమంలో ఆర్డీవో కిశోర్‌బాబు, తహసీల్దార్‌ పి.అమల, సీఐ వినోద్‌బాబు, పట్టణ ఎస్సై సత్యనారాయణ, ఆర్‌పీఎఫ్‌ ఎస్సై రఘ, వెంకటేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-02T10:25:10+05:30 IST