విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించాలి

ABN , First Publish Date - 2021-01-25T05:59:57+05:30 IST

విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికే చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్‌ ఏఎంవో సుభాని పేర్కొన్నారు.

విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించాలి
పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని

గుంటూరు(విద్య), జనవరి 24: విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికే చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్‌ ఏఎంవో సుభాని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాలస్థాయి విద్యార్థులకు చదవడం మాకిష్టం కార్యాక్రమం నిర్వహించారు.  అసిస్టెంట్‌ అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ ఇర్షాద్‌బేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-25T05:59:57+05:30 IST