విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించాలి
ABN , First Publish Date - 2021-01-25T05:59:57+05:30 IST
విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికే చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్ ఏఎంవో సుభాని పేర్కొన్నారు.
గుంటూరు(విద్య), జనవరి 24: విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంపొందించడానికే చదవడం మాకిష్టం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్షా అభియాన్ ఏఎంవో సుభాని పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠశాలస్థాయి విద్యార్థులకు చదవడం మాకిష్టం కార్యాక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఇర్షాద్బేగ్ తదితరులు పాల్గొన్నారు.