గాంధీ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2022-08-16T05:29:10+05:30 IST

మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు.

గాంధీ విగ్రహం ధ్వంసం

ఉంగుటూరు, ఆగస్టు 15: ఉంగుటూరు మండలం తిమ్మయ్యపాలెం గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశారు. దీనిపై గ్రామ సర్పంచ్‌ సింహాద్రి శ్రీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.



Updated Date - 2022-08-16T05:29:10+05:30 IST