డెల్టా పేపర్మిల్లు మూసివేతపై రిలే దీక్షలు
ABN , First Publish Date - 2022-05-17T05:28:45+05:30 IST
డెల్టా పేపర్ మిల్లు మూసివేతకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 97వ రోజుకు చేరుకున్నాయి.
పాలకోడేరు, మే 16 : డెల్టా పేపర్ మిల్లు మూసివేతకు నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 97వ రోజుకు చేరుకున్నాయి. డెల్టా పేపర్మిల్లు జేఏసీ కమిటీ విలేకరులతో మాట్లాడుతూ 23న కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామన్నారు. వీరభద్రం, వైఎస్ఎన్.మూర్తి, టి.శ్రీను, సీహెచ్.కుటుంబం పాల్గొన్నారు.