ఢిల్లీలో కొత్తగా 12,481 కరోనా కేసులు నమోదు

ABN , First Publish Date - 2021-05-11T22:04:06+05:30 IST

ఢిల్లీలో కొత్తగా 12,481 కరోనా కేసులు నమోదు

ఢిల్లీలో కొత్తగా 12,481 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఢిల్లీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో రోజువారీ కోవిడ్-19 కేసులు వరుసగా 5వ రోజు తగ్గుతూ వచ్చాయి. మంగళవారం రోజు కొత్త ఢిల్లీలో 12,481 కేసులు నమోదవగా, కోవిడ్ వల్ల 347 మంది  మరణించినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. జాతీయ స్థాయిలో రోజువారీ అంటువ్యాధులు తగ్గుతున్నాయి. మే 7 నుంచి కొత్తగా 19,832 కేసులు నమోదయ్యాయి. రోజువారీ పాజిటివిటీ రేటు కూడా 17.76శాతానికి పడిపోయినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2021-05-11T22:04:06+05:30 IST