గుర్తుతెలియని మృతదేహానికి అంత్యక్రియలు
ABN , First Publish Date - 2022-08-12T05:42:34+05:30 IST
పట్టణంలోని ఓ దుకాణం ఎదుట గుర్తు తెలియని వ్యక్తి (75) మృతి చెందడంతో మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గురువారం మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు మాశెట్టి సురేష్ గుప్తా ఆర్థిక సహాయం అందించారు.
బోధన్ రూరల్, ఆగస్టు 11: పట్టణంలోని ఓ దుకాణం ఎదుట గుర్తు తెలియని వ్యక్తి (75) మృతి చెందడంతో మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. గురువారం మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలకు మాశెట్టి సురేష్ గుప్తా ఆర్థిక సహాయం అందించారు.