భారత్లో కొత్తగా 1,68,063 కొవిడ్ పాజిటివ్ కేసులు
ABN , First Publish Date - 2022-01-11T15:08:16+05:30 IST
గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 1,68,063 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు.
ఢిల్లీ : గడిచిన 24 గంటల్లో భారత్లో కొత్తగా 1,68,063 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి 69,959 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 277 మంది మృతి చెందారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,21,446కు చేరుకుంది. రోజువారీ కొవిడ్ పాజిటివిటీ రేటు 10.64 శాతంగా నమోదైంది. దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 4,461కి చేరాయి. భారత్లో కొత్తగా 1,68,063 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.