కరోనాతో సీఐ కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-11T14:25:29+05:30 IST

కృష్ణగిరిలో సోమవారం కరోనాతో చికిత్స పొందుతున్న సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ కన్నుమూశారు. వివరాల్లోకెళ్లితే కృష్ణగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న

కరోనాతో సీఐ కన్నుమూత


కృష్ణగిరి(చెన్నై): కృష్ణగిరిలో సోమవారం కరోనాతో చికిత్స పొందుతున్న సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ కన్నుమూశారు. వివరాల్లోకెళ్లితే కృష్ణగిరి పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో  విధులు నిర్వహిస్తున్న సురేష్‌(52) కన్నుమూశారు. జ్వరం, తల నొప్పితో బాధపడుతుండడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా వైద్యులు ధృవీకరించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. 


Updated Date - 2021-05-11T14:25:29+05:30 IST