కొత్త కొవిడ్ కేసులు 116
ABN , First Publish Date - 2020-11-25T06:39:14+05:30 IST
కాకినాడ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో కరోనా వైరస్ అనుమానితులకు చేసిన వైద్య నిర్ధారణ పరీక్షల్లో 116 మందికి పాజిటివ్
కాకినాడ, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో కరోనా వైరస్ అనుమానితులకు చేసిన వైద్య నిర్ధారణ పరీక్షల్లో 116 మందికి పాజిటివ్ ఉన్నట్టు తేలింది. దీంతో ఇప్పటిదాకా 1,21,844 మంది బాధితులు నమోదయ్యారు. తాజాగా ఒకరు మృతి చెందడంతో మొత్తం 634 మంది కరోనా మృతులుగా లెక్కతేలారు. యాక్టివ్ కేసులు 4,175 ఉండగా, 1,17,035 మంది కోలుకున్నారు.