కొవిడ్‌ కేసులు 468

ABN , First Publish Date - 2020-10-20T06:47:20+05:30 IST

కాకినాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో చేసిన కొవిడ్‌ పరీక్షల్లో 468 మందికి వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్‌ పరీక్షల ద్వారా

కొవిడ్‌ కేసులు 468

జిల్లాలో మొత్తం బాధితులు 1,10,560

తాజాగా ఇద్దరి మృతి.. మరణాలు 588
కాకినాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో చేసిన కొవిడ్‌ పరీక్షల్లో 468 మందికి వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్‌ పరీక్షల ద్వారా 231, రాపిడ్‌ కిట్‌లతో చేసి న పరీక్షల్లో 237 మందికి వైరస్‌ సోకినట్టు తేల్చారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,10,560కి చేరింది. తాజాగా ఇద్దరి మృతి కొవిడ్‌తో మరణించగా, మరణాల సంఖ్య 588కి చేరింది. 6,136 మంది యాక్టివ్‌ స్టేజ్‌లో ఉండగా, 1,03,836 మంది కోలుకున్నారు.

Updated Date - 2020-10-20T06:47:20+05:30 IST