కొవిడ్ కేసులు 468
ABN , First Publish Date - 2020-10-20T06:47:20+05:30 IST
కాకినాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో చేసిన కొవిడ్ పరీక్షల్లో 468 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్ పరీక్షల ద్వారా
జిల్లాలో మొత్తం బాధితులు 1,10,560
తాజాగా ఇద్దరి మృతి.. మరణాలు 588
కాకినాడ, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): గడిచిన 24 గంటల్లో జిల్లాలో చేసిన కొవిడ్ పరీక్షల్లో 468 మందికి వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. ఇందులో ట్రూనాట్ పరీక్షల ద్వారా 231, రాపిడ్ కిట్లతో చేసి న పరీక్షల్లో 237 మందికి వైరస్ సోకినట్టు తేల్చారు. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,10,560కి చేరింది. తాజాగా ఇద్దరి మృతి కొవిడ్తో మరణించగా, మరణాల సంఖ్య 588కి చేరింది. 6,136 మంది యాక్టివ్ స్టేజ్లో ఉండగా, 1,03,836 మంది కోలుకున్నారు.