పెన్నానది లోయర్‌ బ్రిడ్జి వద్ద పర్యాటకులకు కౌన్సిలింగ్‌

ABN , First Publish Date - 2021-01-16T05:32:46+05:30 IST

సిద్దవటం పెన్నానది లోయర్‌ బ్రిడ్జి వద్ద సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం పర్యాటకులు ఈత కొడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ రమేష్‌బాబు అక్కడికి చేరుకొని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

పెన్నానది లోయర్‌ బ్రిడ్జి వద్ద పర్యాటకులకు కౌన్సిలింగ్‌

సిద్దవటం, జనవరి15 : సిద్దవటం పెన్నానది లోయర్‌ బ్రిడ్జి వద్ద సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం పర్యాటకులు ఈత కొడుతున్నట్లు సమాచారం రావడంతో ఎస్‌ఐ రమేష్‌బాబు అక్కడికి చేరుకొని వారికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. పర్యాటకులకు నదిలో దిగి రాదని, ఇది ఎంతో ప్రమాదకరమైనదని... ఈ నదిలో దిగి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని వివరించారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని హెచ్చరించారు. 

Updated Date - 2021-01-16T05:32:46+05:30 IST