10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2021-04-08T17:18:27+05:30 IST

10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్

10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్

పశ్చిమగోదావరి: ఏపీలో రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. తమిళనాడు ఎన్నికల బందోబస్తుకు వెళ్లిన 10 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఒకే బస్సులో ప్రయాణం చేసిన 50 మంది పోలీసుల్లో ఆరుగురికి కరోనా వైరస్ సోకింది. అలాగే పోలవరంలో ఎన్నికలు విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 

Updated Date - 2021-04-08T17:18:27+05:30 IST