40మందికి కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-05-12T10:59:49+05:30 IST
ఇతర ప్రాంతాల్లో ఉండి తమ స్వగ్రామాలకు వచ్చిన 40మందికి సిద్దవటం పీహెచ్సీలో వైద్యాధికారి క్రిష్ణచైతన్య కరోనాపరీక్షలు నిర్వహించారు.
సిద్దవటం, మే11 : ఇతర ప్రాంతాల్లో ఉండి తమ స్వగ్రామాలకు వచ్చిన 40మందికి సిద్దవటం పీహెచ్సీలో వైద్యాధికారి క్రిష్ణచైతన్య కరోనాపరీక్షలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పి.కొత్తపల్లెలో 20మంది, మాధవరంలో 20మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. మిగిలిన వారికి మంగళవారం నిర్వహిస్తామన్నారు.