40మందికి కరోనా పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-12T10:59:49+05:30 IST

ఇతర ప్రాంతాల్లో ఉండి తమ స్వగ్రామాలకు వచ్చిన 40మందికి సిద్దవటం పీహెచ్‌సీలో వైద్యాధికారి క్రిష్ణచైతన్య కరోనాపరీక్షలు నిర్వహించారు.

40మందికి కరోనా పరీక్షలు

సిద్దవటం, మే11 : ఇతర ప్రాంతాల్లో ఉండి తమ స్వగ్రామాలకు వచ్చిన 40మందికి సిద్దవటం పీహెచ్‌సీలో వైద్యాధికారి క్రిష్ణచైతన్య కరోనాపరీక్షలు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో పి.కొత్తపల్లెలో 20మంది, మాధవరంలో 20మందికి కరోనా పరీక్షలు నిర్వహించామన్నారు. మిగిలిన వారికి మంగళవారం నిర్వహిస్తామన్నారు.

Updated Date - 2020-05-12T10:59:49+05:30 IST