కరోనా నిబంధనలు అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-05-22T10:12:49+05:30 IST

డబ్బులు ధ్యేయంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని ఆర్టీసీలో కూడా కరోనా నిబంధనలన్నీ అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలని సీఐటీయూ జిల్లా

కరోనా నిబంధనలు అమలు చేయాలి

సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పర్వతాలు, శ్రీనివాసులు


కందనూలు, మే 21: డబ్బులు ధ్యేయంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారని ఆర్టీసీలో కూడా కరోనా నిబంధనలన్నీ అమలయ్యే విధంగా చొరవ తీసుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పర్వతాలు, శ్రీనివాసులు అన్నారు. గురువారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఏఓ జాకీర్‌హుస్సేన్‌కు వినతి పత్రం అందించారు. నాయకులు కాశన్న, సురేష్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-22T10:12:49+05:30 IST