లాక్‌డౌన్‌ కొనసాగింపు

ABN , First Publish Date - 2020-08-15T11:18:39+05:30 IST

అద్దంకి పట్టణంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించాలని మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయించింది

లాక్‌డౌన్‌ కొనసాగింపు

అద్దంకి, ఆగస్టు14: అద్దంకి పట్టణంలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించాలని మండల టాస్క్‌ఫోర్స్‌ కమిటీ నిర్ణయించింది. శుక్రవారం కమిటీ సభ్యులు తహసీల్దార్‌ కార్యాలయంలో సమావేశమై ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Updated Date - 2020-08-15T11:18:39+05:30 IST