ఇరువర్గాల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2022-05-23T05:06:46+05:30 IST
స్థానిక గాంధీ కూడలి వద్ద ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి.
పులివెందుల టౌన్, మే 22: స్థానిక గాంధీ కూడలి వద్ద ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా లిలా ఉన్నాయి. జయరామ్, రామకృష్ణను బుజ్జి అనే వ్యక్తి మరో 15 మందితో కలిసి రాళ్లతో దాడి చేసిన ట్లు తెలిపారు. ఈ దాడుల్లో గాయపడ్డ ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. పాత కక్షలతో నే ఈ దాడి జరిగినట్లు తెలిపారు. దీంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.